భారతదేశం 2047 నాటికి 30 ట్రిలియన్ల ఎకానమీ సాధించటమే లక్ష్యమని ఈ లక్ష్య సాధనలో ఐఐటీలు, దేశంలోని యూనివర్సిటీలు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని నీతిఅయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.
2014 ఎన్నికల్లో ‘అచ్చేదిన్' అంటూ అరచేతిలోనే స్వర్గాన్ని చూపించి ఓట్లు దండుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 2019 ఎన్నికలకు ముందు ఆ నినాదాన్ని పక్కనబెట్టారు. 2022 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా త�