గిరిజన చట్టాలు, హక్కులపై గిరిజన యువత తప్పక అవగాహన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్�
భద్రాద్రి కోతగూడెం జిల్లాలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని సేవాలాల్ బంజారా సేన నాయకులు ఎస్టీ ట్రైబల్ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ను గురువారం కలిసి విన్నవించారు. ఢిల్లీలోని ట్రైబల్ కమ
గిరిజన చట్టాలకు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్లోని కుమ్రంభీ�