సైబర్ నేరగాళ్ల బారిన పడి ఓ గిరిజన రైతు రూ.10 వేలు కోల్పోయిన సంఘటన జూలూరుపాడు మండలంలో జరిగింది. సాయిరాంతండాకు చెందిన గిరిజన రైతు భూక్య కిషన్ జూలూరుపాడు మండల కేంద్రంలోని ఓ బ్యాంక్లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉ�
పత్తి మొలకెత్తలేదని ఓ గిరిజన రైతు ఆత్మహత్య చే సుకున్నాడు. పోలీసుల కథనం ప్ర కారం.. నిర్మల్ జిల్లా పెంబి మండ లం యాపల్గూడకు చెందిన అర్క సంతోష్ (28) తనకున్న ఎకరంతోపాటు మరో నాలుగెకరాలు కౌలు కు తీసుకుని పత్తి వే
నిరుపేద గిరిజన మహిళారైతు కుటుంబానికి భూమి లేదు. వ్యవసాయం చేయడంలో మాత్రం అందరికీ ఆదర్శం. రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజనతండాకు చెందిన మాలోత్ లత తండాలోనే ఓ గిరిజన రైతుకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని కూ