ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు సీఐటీయూ నాయకులు, హాస్టల్ వర్కర్ల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ 11వ రోజు ని�
భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం స్టోర్ రూంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి.