ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయ భక్తులకు శుభవార్త. ఇక నుంచి భక్తులు 17 గంటల పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రకటించింది.
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అప్రమత్తమైంది. ఈ నెలలో జరిగే మకరవిళక్కు (మకర జ్య�
కేరళలోని శబరిమల ఆలయంలో సౌకర్యాల లేమిపై వస్తున్న విమర్శలపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్పందించింది. చిన్నపిల్లలు సులభంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు ఆదివారం ప్రత్యేక గేటు వ్యవస్థ ఏర్పాటు