బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో లక్షల సంఖ్యలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తే.. కలప మాఫియా మాత్రం అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే పనిలో పడి�
ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఇన్నోవా వాహనంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.2 కోట్ల విలువైన 450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గోమాంసంతో నింపిన సమోసాలను తరలిస్తున్న ఆటో డ్రైవర్ను గుజరాత్లోని సూరత్లో అరెస్ట్ చేశారు. ఆటోలో బీఫ్ సమోసాలను ఓ వ్యక్తి తరలిస్తున్నాడనే సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు మొసాల్ ప్రాంత