ఏపీ, రాజమహేంద్రవరం నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ, శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 33 కిలోల గంజాయితోపాటు రూ.50వేల నగదు, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Ganja Chocolates | మామిళ్లగూడెం, జనవరి 30: చాక్లెట్ల మాటున గంజాయిని తరలిస్తున్న ఓ ఇద్దరు మహారాష్ట్ర మహిళలను ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్-2 సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. మహారాష్�
గంజాయి రవాణా రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అధికారుల కళ్లుగప్పేందుకు అక్రమార్కులు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. నేరుగా గంజాయి తరలించడంతోపాటు దానిని ఆయిల్, చాక్లెట్లు మార్చి రవాణా చేస్తున్�