రహదారులు చకగా ఉంటేనే రవాణా రంగం అభివృద్ధి చెందుతుందని, దూర భారం తగ్గి ప్రయాణికులు సుఖమయ ప్రయాణం చేయొచ్చని, ఆదిశగా ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధ్దరణకు నిధులు కేటాయించిందని కలెక్టర్ రాజర్షిషా అన�
రాష్ట్రంలో రవాణా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. స్థానిక లారీ అసోసియేషన్లో ఆదివారం నిర్వహించిన ఉప్పలమ్మ పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశా�