మెరుగైన రవాణా సౌకర్యం కలిపించేందుకు నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ ప్రాంతాల మీదుగా వెళ్లే ఎన్హెచ్ 765డీ జాతీయ రహదారిని రూ. 213 కోట్లతో రెండు వరుసలుగా విస్తరిస్తున్నారు. హైదరాబాద్ ఓఆర్�
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోకి నీరు వచ్చే ప్రధాన కాల్వ నుంచి పోచారం, కర్ణంగూడ రోడ్డు ఉండేది. ఈ వాగులో ఎప్పుడు నీరు ఉండడం వల్ల ఎండాకాలం మాత్రమే ప్రయాణం చేసేవారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ప్రాణహితపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెనతో దశాబ్దాల కల నెరవేరింది. రూ.65 కోట్లతో నిర్మించిన ఈ భారీ వారధి రెండేళ్