e Challan | వాహనాల పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరక�
లంచం తీసుకుంటూ రెండు చోట్ల ముగ్గురు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డిలో డీఈవో, సీనియర్ అసిస్టెంట్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ, జగిత్యాల జిల్లాలో రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శ�