రాష్ట్ర వ్యాప్తంగా జరిగి న ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ �
రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఒకేసారి 20మంది సీనియర్ ఐఏఎస్లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.