నంది అవార్డు గ్రహీత, నాటిక ప్రయోక్త, భూమిక నట శిక్షణ సంస్థ వ్యవస్థాపకుడు ఉదయభాను గరికిపాటి శుక్రవారం కన్నుమూశారు. 72 ఏళ్ల ఉదయభాను నాటక రంగంలో విశేష కృషి చేశారు.
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు అవార్డుల పంట పండింది. సహకార బ్యాంకులకు ఏటా నాఫ్కాబ్ అందించే అవార్డుల్లో టెస్కాబ్ 2020-21 సంవత్సరానికి ప్రథమ బహుమతిని, 2021-22 ఏడాదికి ద్వితీయ బహుమతి�
ఒక ఆధ్యాత్మిక శిక్షణా సంస్థలో నూతన యువ అర్చకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ పూర్తయిన వాళ్లు వివిధ గ్రామాలకు వెళ్లి అక్కడి ఆలయాల్లో అర్చకులుగా పనిచేయాలి. స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుక