selfie death | సెల్పీ తీసుకుంటుండగా ఒక యువకుడ్ని రైలు ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మరణించాడు (selfie death). ఇద్దరు యువకులు తప్పించుకున్నారు. మృతుడ్ని 18 ఏళ్ల వంశీగా పోలీసులు గుర్తించారు.
పనాజీ: భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక రైలు పట్టాలు తప్పింది. గోవాలో ఈ ఘటన జరిగింది. కర్నాటకలోని మంగళూరు నుంచి ముంబై సీఎస్టీకి వెళ్లే స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను వర్షాల కారణంగా శుక్రవారం