ఉగ్రవాద భూతాన్ని పెంచి పోషించి, ఎగుమతి చేసిన దేశంగా పాకిస్థాన్ అపఖ్యాతి మూటగట్టుకున్నది. ఇప్పుడు అదే ఉగ్రవాదం కోరల్లో చిక్కుకొని పాకిస్థాన్ విలవిలలాడుతున్నది. బలూచ్ వేర్పాటువాదులు ఏకంగా ఓ రైలునే హై
రైలును హైజాక్ చేసి వందల మంది ప్రయాణికులను బందీలుగా చేసుకున్న వేర్పాటువాద తీవ్రవాదులందరినీ చంపివేసినట్టు పాకిస్థాన్ సైన్యం బుధవారం ప్రకటించింది. సైనిక ఆపరేషన్ అనంతరం బందీలందరికీ విముక్తి కల్పించి�
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో మంగళవారం 500 మంది ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును వేర్పాటువాద తీవ్రవాదులు హైజాక్ చేశారు. పెషావర్ వెళుతున్న ఎక్స్ప్రెస్పై దాడి చేసి దాద�