తాము ప్రయాణం చేసే సమయంలో పక్కనే ప్రయాణిస్తున్న వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే గతంలో మనకెందుకులే అన్న రీతిలో ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. పోలీసులే ఫొటోలు తీయనవసరం లేదు. తోటి ప్రయాణికులే ఫొటోలు �
హైదరాబాద్లో సురక్షిత ప్రయాణానికి అనుకూలంగా కమిషనరేట్ పోలీసులు చర్యలు చేపట్టారు. రాంగ్రూట్లో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నవారికి చెక్పెట్టడానికి డిసైడయ్యారు. నేటి నుంచి స్పెషల్డ్రైవ్ చేపడుత