ఏటా వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర సంప్రదాయ పంటలు సాగు చేసి విసిగిపోయిన రైతులు ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఏటా సాగు చేసిన పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై మక్కువ పెంచుకుంటున్న�
పాత పంటల్లో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయని, సంప్రదాయ పంటల సాగుతోనే జీవితంలో ఆర్థిక అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందని డీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి అన్నారు.
ఆ ఊరిలో ఎటుచూసినా కూరగాయల పంటలే, ఒకరు టమాట వేస్తరు, ఇంకొకరు మిర్చి వేస్తరు, మరొకరు ఆకుకూరలు పండిస్తరు. బెండ, కాకర, గోకర, బీర, బీన్స్, చిక్కుడు, దొండ, పొట్లకాయ, వంకాయ ఇలా అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తరు. ఒక్కమ�