Teen Filming Reel Killed By Train | ఒక యువకుడు రైలు పట్టాలపై రీల్ చేశాడు. వేగంగా వచ్చిన రైలు అతడ్ని ఢీకొట్టింది. ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
శామీర్పేట్, మేడ్చల్ వైపు మెట్రోను విస్తరించాలని అసెంబ్లీలో సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోనే మెట్రో రైల్ పట్టాలెక్కనుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన�
పంజాబ్ మెయిల్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ మెయిల్.. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్నది. ఈ క్రమంలో బీహార్ దాటి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది.