Surat : గుజరాత్లోని సూరత్ పట్టణంలో దారుణం జరిగింది. దంపతులు, వారి కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు. ఏదైనా గ్యాస్ లీకై, బయటికి వెళ్లే మార్గం లేక, ఆ గ్యాస్ పీల్చి మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: విష వాయువు ఐదుగురి ఉసురుతీసింది. ఒక కుటుంబంలోని మహిళతోపాటు నలుగురు పిల్లలు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. షహదారా పరిధిలోని సీమాపురి ప్రాంతంలో ఒక ఇంట్లో నివాసం ఉంటు