తమ స్థలం పక్కన ఉన్న మడిగెను విక్రయించనందుకు ఓ న్యాయవాదిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వ
తమ పొదుపు ఖాతాలు, డిపాజిట్ల నుంచి సబ్ పోస్ట్మాస్టర్ కాజేసిన నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధితులు శనివారం పైలాన్ కాలనీలోని పోస్టాఫీసు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బాధితు�