మతిస్థిమితం లేని ఓ మహిళ టవరెక్కి హల్చల్ చేసిన ఘటన దండేపల్లిలో ఆదివారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన బొడ్డు బక్కవ్వ(55) కొన్నేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నది.
హైదరాబాద్లోని మెహిదీపట్నం సరోజినీదేవి కంటి దవాఖాన సేవలు మరింత విస్తరించనున్నాయి. కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి మరింత మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దవాఖానను అభివృద్ధి చేస�
రఘునాథపాలెం: టీఎస్ ట్రాన్స్కో సంస్థ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా టవర్ ఎక్కే పోటీలను చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో జేఎల్ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్ధు