Sudhir Reddy | ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని సమస్యలకు దశలవారీగా పరిష్కారం చూపుతాననీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే సింగూరు ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే సందర్శకుల సంఖ్య మరింత పెరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించే అ
రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణాన్ని ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ప్రజలకు ఆహ్లాదం పంచడానికి అనేక చర్యలు చేపడుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి పరిసరాలను సుందరీకరించి మ�
ఫాక్స్సాగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఫాక్స్సాగర్ను ప్రభుత్వం రూ. 27 కోట్ల నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్�