తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్కు వెళ్లిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జమ్మి మొక్కలు నాటారు.