ముంబై,జూన్ 30: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 278 పాయింట్లు పెరిగి 52,827 వద్ద కొనసాగుతున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 15,828
ముంబై ,జూన్ 24: ఈరోజు స్టాక్ మార్కెట్లు కాస్త ఊపందుకున్నాయి. దీంతో నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఏకంగా 1 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు, రిలయన్స్ఏజీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబా�
ముంబై ,జూన్ 23 : షేర్ల విలువ నిన్న భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూచీలు అప్రమత్తంగా కలాడుతున్నాయి. మంగళవారం సెన్సెక్స్ 53వేల మార్కును దాటి కిందకు వచ్చింది. ఇవాళ ఊగి�
ముంబై,జూన్ 21: అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలివ్వడంతో ఆసియా మార్కెట్లు ఇవాళ అప్రమత్తంగా కదులుతున్నాయి. వీటితో పాటు దేశీయంగా వాహన, ఆటో వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో దేశీయ సూచీల
ముంబై, జూన్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 52,122.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,523.88 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,099.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,648.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,769.3
ముంబై, జూన్ 14 : స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ప్రారంభమవడంతో సూచీలు నష్టాల్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ 52,492.34 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,542.66 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,936.31 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాక
ముంబై,జూన్ 11:ఈరోజు సెన్సెక్స్ 52,600 పాయింట్లకు పైగా చేరుకున్నది. నిఫ్టీ 15,900 దిశగా కొనసాగుతున్నది. సెన్సెక్స్ 52,477.19 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,633.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,472.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. స
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.65 శాతం, టాటా మోటార్స్ 4.15 శాతం, ఎన్టీపీసీ 3.53 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.05 శాతం, శ్రీ సిమెంట్స్ 2.98 శాతం ల�