Tollywood | ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవి కుమార్ మృతిని మరిచిపోకముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్ అధినేతగా పేరు గాంచిన కె. మహేంద్ర (79) బు�
Hyderabad | పెండ్లి పేరుతో మోసం చేసిందని టాలీవుడ్ మహిళా నిర్మాతపై ఓ బాధితుడు కేసు పెట్టాడు. అప్పటికే రెండు పెండ్లిళ్లు అయ్యి.. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆ విషయం దాచి.. తనను పెండ్లి చేసుకుందని అసిస్టెంట్ కె�
Dil Raju | టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా శ్యాంసుందర్రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
అమరావతి: ఏపీ సినిమా టిక్కెట్ల విషయంలో టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని, టిక్కెట్ రేట్ల విషయం చాలా చిన్నదని అన్నారు. ఇంతకు ముందు తక్కువ ధరలకు �