టోక్యో: ఆ స్విమ్మర్ క్వాలిఫయర్స్లో కిందామీదా పడి చిట్టచివరి స్థానంతో ఫైనల్కు క్వాలిఫై అయ్యాడు. కానీ చివరికి అసలు రేసులో అతడే విజతగా నిలిచి గోల్డ్ మెడల్ ఎగరేసుకుపోయాడు. టోక్యో ఒలింపిక్స్
టోక్యో: ఇండియన్ టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా ఒలింపిక్స్ సింగిల్స్ ఈవెంట్లో మూడో రౌండ్ చేరుకుంది. రెండో రౌండ్లో ఆమె పోరాడి గెలిచింది. 20వ సీడ్ ఉక్రెయిన్ ప్లేయర్ పెసోట్స్కాపై 4-3 గేమ్స్ తేడాతో వి
టోక్యో: ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన రెండో భారతీయురాలు. వెయిట్లిఫ్టింగ్లో సిల్వర్ గెలిచిన తొలి భారతీయురాలు. టోక్యోలో ఇండియాకు తొలి మెడల్ సాధించి పెట్టిన 26 ఏళ్ల మీరాబాయ్ చాను సొంతం చేసుకు
Chanu Mirabai | ఆమెకు బరువులు మోయడం కొత్త కాదు. ఒకప్పుడు కుటుంబం కడుపు నింపడానికి కట్టెలు మోసింది. ఇప్పుడు 140 కోట్ల ప్రజల ఆశల భారాన్ని మోస్తూ ఒలింపిక్స్ వెయిట్లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది.
ఒలింపిక్స్| టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్ల ఆట ప్రారంభమయ్యింది. తొలిరోజు ఆర్చరీ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్ రౌండ్ పూర్తయింది. ఇందులో భారత ఆర్చర్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంలో నిలిచింది.
జపాన్ రాజధాని టోక్యోలో అతిపెద్ద క్రీడా సంబురం ఒలింపిక్స్ మరి కొద్ది గంటలలో ప్రారంభం కానుంది. పలు దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్లో పాల్గొని పతకాలు గెలవాలనే కసితో ఉన్నారు. 2016లో జరి
టోక్యో: విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు బయలుదేరిన భారత బృందం ఆదివారం టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామానికి చేరుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న క్రీడలు కావడంతో 88 మంది భారత అథ్లెట్ల బృందం ప్రొటోకా�
జపాన్ : టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా వైరస్ కలకలం. శనివారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవగా ఆదివారం మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. స్ర్కీనింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లె�
భారత షూటింగ్ జట్టు| ఒలింపిక్స్ వేదికైన టోక్యోలో భారత షూటింగ్ జట్టు అడుగుపెట్టింది. 15 మందితో కూడిన భారత జట్టు శనివారం ఉదయం టోక్యోలో దిగింది. ఈ సందర్భంగా ఆటళ్లతోపాటు సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటడం ద్వారా భారత బాక్సర్లు ఒలింపిక్ పతకాలపై ఆశలు రేపుతున్నారు. 9 మంది భారత బాక్సర్లు విశ్వక్రీడలకు అర్హత సాధించగా.. మేరీకోమ్, అమిత్ పంగల్పైనే అందర�
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ చరిత్రలో భారత ఆర్చర్లు మునుపెన్నడూ మెడల్ సాధించకపోయినా.. ఈసారి టోక్యోలో పతకం పక్కా అన్న ఆశలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా గత నెల పారిస్ వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ మూడో అంచెల�
టోక్యో: జపాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో టోక్యో సమీపంలో ఉన్న ఓ పట్టణంలో భారీగా మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది అదృశ్యమైనట్లు అధికారులు చెప్పారు. షిజువాకా జిల్లాలో జర�