సింగరేణి లో కొత్త గనుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20 న సింగరేణిలో జరగబోయే ఒక రోజు టోకెన్ సమ్మె చేపట్టినట�
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పోరుబాట పట్టారు. శుక్ర, శనివారాల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ సమ్మె చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, ఐఎఫ�
తమ సమస్యలు పరిష్కంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలని డిమాం డ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించారు.
తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా టోకెన్ సమ్మె నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఏడాది గడిచినా ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సమగ్ర శిక్షా అభి�