మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు విరివిగా పొగాకు పంటను సాగు చేశారని, పొగాకు కంపెనీ పంటను కొనుగోలు చేసేందుకు ముందు రాకపోతే కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శే
పండే పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి. కడుపునిండా తిండిపెట్టాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలవాలి. అలాంటి మద్దతు పొగాకు సాగుతో దొరుకుతున్నదని అంటున్నారు రెంజల్, బిచ్కుంద రైతులు.