గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల దమనకాండ వెనుక రోజుకో విషయం వెలుగులోకి వస్తున్నది. అక్కడ ఏకంగా రెండు కంటెయినర్లు వేయడంతో పాటు బౌన్సర్ల పహారాలో జేసీబీలతో పనులు కూడా చేస్�
గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల పాగాపై రెవెన్యూ శాఖ మౌనం కొనసాగిస్తున్నది. తమ రక్షణలో ఉన్న భూములు అన్యాక్రాంతమవుతున్నా వ్యూహాత్మకంగా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఇదే