TMC spent Rs 154.28 crore, DMK over 114 crore during Assembly poll campaigns | ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం
చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం కోసం రూ.154.28కోట్లకుపైగా ఖర్చు
West Benal By Polls | భవానీపూర్ బీజేపీ అభ్యర్థికి ఈసీ షోకాజ్ నోటీస్ | పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్�
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలతో టచ్లో ఉన్నారని, పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సంప్రదింపులు జరుపు�
కోల్ కతా : దేశంలోని అన్ని ప్రాంతాలకూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) విస్తరిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ వెల్లడించారు. రాబోయే నెలరోజుల్లో విస్తరణ ప్రణాళ
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ స్థాయిని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా అతనికి పెద�
టీఎంసీ శాసనసభ పక్ష నాయకురాలిగా మమత | తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో మమత అధ్యక్షతన సమావేశం జరిగింది.
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 292 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలు జరగ్గా.. టీఎ