Accident | తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. తిరుపూర్ (Tirupur) జిల్లాలోని మతుకళం సమీపంలో టూరిస్ట్ వ్యాన్, కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
తమిళనాడులోని తిరుపూరు (Tirupur)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని ధారాపురం వద్ద వివాహ వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారును పెట్రోల్ ట్యాంకర్ (Petrol tanker) ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు.