Vande Bharat | తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే సెమీహైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ( Vande Bharat
Express train)లో బుధవారం సాయంత్రం పొగలు (Smokes) వచ్చాయి.
తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ రైలులో పొగలు రావడంతో బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా మనుబోలు స్టేషన్లో నిలిపి వేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైలు మనుబోలు సమీపంలోకి రాగానే పొగలు రావ�
Special Trains | రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ఐదు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. సికింద్రాబాద్ - తిరుపతి (రైలు నం.07469) ఈ నెల 3న రాత్రి 8.25 గంటలకు బయలుదే�