అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ గ్రామ నిరుపేదలు స్థానిక మండల
తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగింపుపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఆసుపత్రి స్థాయిని తగ్గించి కూసుమంచికి బదిలీచేసి అక్కడ వంద పడకల ఆసుపత్రి చేపడతారని గత కొన్నిరోజులుగా �
భూములున్నా పంటలు పండించుకుందామంటే నీరు లేదాయె.. బావుల్లో కొద్దోగొప్పో ఉన్న నీటితో మోటార్లతో నీరు పెడదామంటే కరెంటు రాదాయె.. బతుకులు బాగుపడాలంటే ఊరొదలాల్సిందేననే నిర్ణయానికొచ్చిన రైతులు ఇళ్లు, భూములను వ�
ఖమ్మం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో ఓ యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. గత నెల 31న ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. అత్యాచా రానికి పాల్పడిన యువకుడితోపాటు, మాజీ ప్రజాప్రతినిధి కుటుంబంతో �