Srisailam | శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.
Indian cricketers | భారత క్రికెటర్లు(Indian cricketers) రిషబ్పంత్(Rishabpant), అక్షర్పటేల్(Axar Patel) తిరుమల శ్రీవారిని(tirupathi దర్శించుకున్నారు. గురువారం రాత్రి వీఐపీల విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి : మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్సీని ఆశీర్వదించి తీర్థ ప్ర
తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఈ నెల 9వ తేదీన ఛత్ర స్థాపనోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపడతారు. ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును...
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. విద్యుద్దీపాలు, వివిధ పుష్పాలతో...