సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఈ & ఎం) ఎం.తిరుమలరావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో ఆయన పర్యటించారు. కొత్తగూడెం ఏరియా �
AP DGP | తిరుమల లడ్డూ కేసు వ్యవహారాన్ని తేల్చేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తులో విచారణకు ఇద్దరు ఏపీ పోలీసుల అధికారుల పేర్లను డీజీపీ ద్వారకా తిరుమలరావుప్రకటించారు.