కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. మొకలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఓ వైపు ప్రచారాలు చేస్తున్న అధికారులు అక్రమంగా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యా�
ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటన ఆదివారం చోటు చేసుకున్నది. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో కొందరు కలప స్మగ్లింగ్కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గ్ర�
Timber smuggling | అసోం-మేఘాలయ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. మృతుల్లో ఒక ఫారెస్ట్ గార్డు, ముగ్గురు ఖాసీ వర్గీయులు ఉన్నారు. అక్రమ కలపను అడ్డుకోవడంతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు.