జాతీయ కరాటే పోటీల్లో తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు మరోమారు ప్రతిభ కనబరిచారు. 2 స్వర్ణ పథకాలు, మూడు వెండి పథకాలు, 6 కాంస్య పథకాలతో పాటు ప్రశంసా పత్రాల పొందడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చే�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆ పార్టీ నాయకుల చేతగానితనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.