మియాపూర్ : భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారామచంద్రులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి బుధవారం దర
ఖమ్మం : టీఆర్ఎస్ నాయకులు 350 మంది అనాథలకు అన్నదానం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ లో 350 మంది అనాథలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకు