మసీదు సర్వే సందర్భంగా యూపీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. న్యాయస్థానం ఆదేశాలతో సంభల్లో ఒక చారిత్రక మసీదులో సర్వే చేస్తుండగా, చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు యువకులు మరణించగా, 30 మంది పోలీసుల
కారు వేగంగా వచ్చి బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... బద్దిపడగ �