ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నలు ఎన్ని తిప్పలు పడ్డారో అన్ని తిప్పలు రెండుళ్లుగా మళ్లీ ఒక్కొక్కటీ పునరావృతం అవుతున్నాయి. రైతులకు అర్ధరాత్రి విద్యుత్ సరఫరాతో ఈ తిప్పలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రాత్రి రెండు
త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కన్నెర్ర చేశారు. నిరంతరం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన రైతులు విద్య�