ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన మూడు హత్యలు కలకలం రేపాయి. మొదటి ఘటన మహాలక్ష్మి లే అవుట్లో జరిగింది. పెండ్లి విషయమై జరిగిన వాగ్వాదంలో అంజలి(23) అనే యువతిని ఆమె ప్రియుడు రాజీవ్ కత్తితో పొడిచి చంపాడు. అతడిక
నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు.. కలవరపాటుకు గురిచేశాయి. ఒకే రోజు మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఆసిఫ్నగర్, బాలాపూర్లో యువకులు, చందానగర్లో వివాహితను హతమార్చారు.