దైవ దర్శనానికి కూతురుతో కలిసి వెళ్లిన భార్యాభర్తలు తిరిగి వస్తున్న సమయంలో అదృశ్యమయ్యారు. ముగ్గురి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.
బంజారాహిల్స్ : అనాధాశ్రయం నుంచి టీవీ కార్యక్రమంలో పాల్గొనేందుకు తీసుకువచ్చిన 15మందిలో ముగ్గురు వ్యక్తులు అదృశ్యమయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల
కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది.