Tragedy | జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోర్కిశాల గ్రామంలో వ్యవసాయ బావి పూడిక తీస్తుండ గా ప్రమాదవశాత్తు క్రేన్ బావిలో పడడంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు.
Tragedy | నగరంలో విషాదం నెలకొంది. ఎల్బీనగర్లో సెల్లార్లో బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్దిదిబ్బలు కూలి వారి మీద పడ్డాయి.
Lightning | ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన కూలీలు ముగ్గురు పిడుగుపాటుకు గురై మృతి చెందారు.