Tragedy | ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం జల్లేరు వాగు లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి ముగ్గురు మృతి చెందారు.
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బూర్గంపాడు మండలం మోతె పుష్కర ఘాట్ వద్ద ఓ ఇద్దరు పిల్లలతో కలిసి డ్రైవర్ దంపతులు స్నానం కోసం గోదావరిలో దిగి గల్లంతయ్యారు. గమనించి�