Fake cotton seeds | నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి 80లక్షల విలువగల నకిలీ విత్తనాలను(Fake cotton seeds) స్వాధీనం చేసుకున్నారు.
భోపాల్: కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘటన జరిగింది. స�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ ఇంజెక్షన్ రెమ్డెసివిర్కు బాగా డిమాండ్ పెరిగింది. తగినంత సంఖ్యలో లభ్యం కాకపోవడంతో కొందరు వీటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున�
శ్రీనివాస్నగర్: జగద్గిరిగుట్ట పరిధిలోని శ్రీనివాస్ నగర్లో యువకుడి దారుణ హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.