ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఉద్యోగులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వానికి మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. మాదకద్రవ్యాలు, హత్యాకాండ ఘటనలపై రిపోర్టులను సీఎం చన్నీ ప్రభుత్వం బహిరంగపరచకపోతే నిర�