సీఎస్ సోమేశ్ కుమార్| రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్లో జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదనే అంచనాల నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా సానుకూల వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో అత్యధికులకు మెరుగైన రీతిలో రోగనిరోధక శ�
నిర్లక్ష్యం చేస్తే మూడోవేవ్ ముప్పు పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలి రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలి టీకాలు తీసుకోనివారే కరోనాకు లక్ష్యం డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి హైదరాబాద్, జూలై 20 (నమ
డెల్టా కల్లోలం
పలు దేశాల్లో డెల్టా వేరియంట్ కొవిడ్ కేసులు పెరుగుతున్న ప్రభావంతో ఒక్కసారిగా ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కుదుపునకు లోనయ్యాయి. దాదాపు అన్ని .....
న్యూఢిల్లీ, జూలై 18: కరోనా థర్డ్వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది. నెలరోజుల వ్యవధిలో ఏదైనా జిల్లాలోని 75 శాతం మందికి వ్యాక్సినేషన్ (కనీసం ఒక్క డోసు) పూర్తిచేస్తే.. మరణాలను 37 శా�
న్యూఢిల్లీ : కొవిడ్-19 థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక సూచనలుచేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపెరచాలని, పి
ముంబై : డెల్టా వేరియంట్ వ్యాప్తి, కరోనా వైరస్ మ్యుటేషన్లతో భారత్లో థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడ
ముందస్తు నివారణ చర్యలు మరింత పటిష్ఠం చేయాలి కరోనా కట్టడిపై వైద్యారోగ్యశాఖను ఆదేశించిన క్యాబినెట్ హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడో వేవ్పై అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖను రాష్ట
0.78 నుంచి 0.88కి పెరిగిన ‘ఆర్’ విలువ క్రమంగా పెరుగుతున్నయాక్టివ్ కేసులు జనం రద్దీతో కరోనా వ్యాప్తిపై ఆందోళనలు థర్డ్వేవ్కు సిగ్నల్గా భావిస్తున్న నిపుణులు న్యూఢిల్లీ, జూలై 11: దేశంలో కరోనా మూడోముప్పు ప్