Projectile safely defused | భారత్, పాకిస్థాన్ మధ్య దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో చాలా పేలుడు వస్తువులు కనిపిస్తున్నాయి. దీంతో ఆర్మీ బలగాలు వీటిని సురక్షితంగా ధ్వంసం చేస్తున్నాయి. ఒక పేలుడు పదార్థాన్ని గుర్తించా
మలక్పేట మెట్రోస్టేషన్ మెట్ల కింద పార్కు చేసిన ఐదు బైకులకు నిప్పంటుకోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు మెట్రోస్టేషన్ను పూర్తిగా కమ్మేయడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కరీంనగరాన్ని పొగ కమ్మేస్తున్నది. ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. శివారులో ఉన్న డంప్ యార్డుకు మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపిస్తున్నది. దీంతో రాంపూర్, ఆటోనగర్, హనుమాన్నగర్, కృష్ణనగర్