‘కరెంట్ కష్టాలు తప్పవు.. విద్యుత్తును పొదుపుగా వాడండి’ అని నీతి వాక్యాలు వల్లెవేస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం, స్వయానా విద్యుత్తుశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న భట్టి విక్రమార్క ముందస్తు చర్యలు తీసుకో�
తెలంగాణకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న జల విద్యుత్తు ఈ ఏడాది ముఖం చాటేసింది. గత మూడు సంవత్సరాల సగటుతో పోలిస్తే ఈ ఏడు ఉత్పత్తి కనీసం 18% కూడా దాటలేదు. 2021-22లో రాష్ట్రవ్యాప్తంగా 5,654.7 మిలియన్ యూనిట్లు, గత ఆర్థిక సంవత
కర్ణాటకను కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాజధాని బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి.