ఐటీకి కేంద్రమైన వెస్ట్జోన్ శేరిలింగంపల్లిలో పచ్చదనంపై అధికారులు ప్రత్యేక దృష్టిని నిలిపారు. పచ్చదనం నిర్వహణలో గతంలో అవార్డులు అందుకున్న నేపథ్యంలో ఆ ప్రత్యేకతను కొనసాగించేలా.. ప్రజలకు ఆహ్లాదాన్నంది
మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుతో ఐటీ పరిసరాలైన శేరిలింగంపల్లి జోన్ మరింత శోభను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే పచ్చదనం పరుచుకుని జోనల్ కార్యాలయం ఐఎస్వో ధృవీకరణను పొందగా...అంతటితోనే ఆగకుండా కాల�
దైనందిన కార్యకలాపాలతో ఒత్తిడికి గురవుతున్న ప్రజలకు చక్కని ఆహ్లాదాన్నందించేందుకు పార్కులు సిద్ధం అవుతున్నాయి. వారాంతంలో సేద తీరేందుకు హాల్స్.. మాల్స్కు పరుగులు తీస్తున్న ప్రజానికాన్ని విభిన్నమైన పా
టీ కారిడార్లో అద్భుత పర్యాటక ప్రదేశం రూపుదిద్దుకుంటున్నది. చారిత్రక గండిపేట జలాశయం తీరంలో పర్యాటకులను కనువిందు చేసేలా కొత్తందాలను జోడిస్తూ సర్వాంగ సుందరంగా 5.50ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక పార్కును నిర్�