జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 9న నిర్వహించిన టీయుడబ్ల్యూజే, ఐజేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో SC, ST మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశా